GK
1.శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది ?
2.జమియన్ బుద్ధ విగ్రహాలు ప్రతిపాదించిన శిల్పకళ?
3.మొదటి ఆఫ్ఘన్ యుద్ధం ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది ?
4.మధ్యయుగంలో ప్రసిద్ధి సుల్తాన్ షేర్ష ఎన్ని సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశారు?
5. భారతదేశంలో ద్వంద ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం?
6.హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేసిన వారు ఎవరు ?
7.రెండవ దేవరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు?
8.ఔరంగజేబు మరణానంతరం మొట్టమొదట స్వతంత్రం ప్రకటించుకొన్న ఉన్న రాష్ట్రం ఏది ?
9.కాకతీయులు ఆదరించిన మతం ఏది ?
10. భారతదేశంలో అతి ప్రాచీనమైన సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ఉంది ?
11.మొగలాయిల కాలంలో స్వతంత్రంగా అభివృద్ధి చెందిన చిత్రకళ?
12.ఈ రాజుల కాలంలో శిల్పకళా వైభవం ఉన్నత శిఖరాలను అందుకుంది?
- క్రీస్తుపూర్వం 78
2.జమియన్ బుద్ధ విగ్రహాలు ప్రతిపాదించిన శిల్పకళ?
- గ్రంథార శిల్పకళ
3.మొదటి ఆఫ్ఘన్ యుద్ధం ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది ?
- లార్డ్ అక్లాండ్
4.మధ్యయుగంలో ప్రసిద్ధి సుల్తాన్ షేర్ష ఎన్ని సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశారు?
- 5
5. భారతదేశంలో ద్వంద ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం?
- భారత ప్రభుత్వ చట్టం 1919
6.హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేసిన వారు ఎవరు ?
- స్వామి రామానంద తీర్థ
7.రెండవ దేవరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు?
- నికోలోకంటి
8.ఔరంగజేబు మరణానంతరం మొట్టమొదట స్వతంత్రం ప్రకటించుకొన్న ఉన్న రాష్ట్రం ఏది ?
- బెంగాల్.
9.కాకతీయులు ఆదరించిన మతం ఏది ?
- శైవమతం
10. భారతదేశంలో అతి ప్రాచీనమైన సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ఉంది ?
- అజంతా
11.మొగలాయిల కాలంలో స్వతంత్రంగా అభివృద్ధి చెందిన చిత్రకళ?
- బీజాపూర్
12.ఈ రాజుల కాలంలో శిల్పకళా వైభవం ఉన్నత శిఖరాలను అందుకుంది?
- గుప్తులకాలం