This Blog used for Education,Jobs and New's Purpose.
If you have any query regrading Site, Advertisement and any other issue, please feel free to contact at srieducation01@gmail.com
జాతీయం ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్ 16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని 17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని లాక్డౌన్ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్, 8,498 మంది మృతి దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులు దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు ఎన్నికలకు ముందు ట్రంప్ మరో దుందుడుకు ఆలోచన కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్ చేసే యోచన H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్ చేసే యోచన తెలంగాణ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్ రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ ఏపీ గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్ ఇప్పట...
సంఘటనలు 1893 : మొదటి మహిళల గోల్ఫ్ ఛాంపియన్షిప్ రాయల లీథం అనే చోట నిర్వహించబడింది. 1974: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు పశ్చిమ జర్మనీలో ప్రారంభమయ్యాయి. 1982: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్పెయిన్లో ప్రారంభమయ్యాయి. జననాలు 1831 : ప్రముఖ భౌతిక, గణిత శాస్త్రవేత్త జేమ్స్ క్లర్క్ మాక్స్వెల్ జననం (మ.1879) 1889 : సాలార్జంగ్ మ్యూజియం ప్రధాన సేకరణ కర్త మీర్ యూసుఫ్ అలీఖాన్ (మూడవ సాలార్జంగ్) జననం.(మ.1949). 1896: కిరికెర రెడ్డి భీమరావు, తెలుగు, కన్నడ భాషలలో కవిత్వమల్లినవాడు. (మ.1964) 1909: ఇ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ జననం (మ.1998). 1930: మార్పు బాలకృష్ణమ్మ, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులుగా పనిచేశారు. (మ.2013) 1937: డా.రాజ్ రెడ్డి, ఒక కంప్యూటర్ శాస్త్రవేత్త, టూరింగ్ అవార్డు గ్రహీత, కంప్యూటర్ సైన్సు, కృత్రిమ మేధస్సు పై ఖ్యాతి గడించాడు. 1965: మణీందర్ సింగ్, భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు. మరణాలు 1719: రఫీయుల్ దర్జత్, భారతదేశపు 10వ మొఘల్ చక్రవర్తి. (జ.1699) 1962: కప్పగల్లు సంజీవమూర్తి, ఉపాధ్యాయుడు, రచయిత. (జ.1894) 2013: తరిట్ల ధర్మారావు, మధ్యప్రదేశ్ ఇండ...
1) భారత్ లో కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిన మొదటి రాష్ట్రం ఏది? A: *గోవా* 2) అంతర్జాతీయ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? A: *మార్చి 22* 3) ఇటీవల జననీ, వృంధా వీరు వార్తల్లో నిలవడానికి కారణం ఏమిటి? A: *ICC అంతర్జాతీయ ప్యానెల్ లో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా అంపైర్లు* 4) ఒమన్ ఓపెన్ టేబుల్ టెన్నిస్ టోర్నీ విజేత ఎవరు? A: *శరత్ కుమార్(భారత్)* 5) CAA కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రోజున అసెంబ్లీ తీర్మాణం చేసింది? A: *మార్చి 16*