జాతీయం ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్ 16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని 17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని లాక్డౌన్ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్, 8,498 మంది మృతి దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులు దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు ఎన్నికలకు ముందు ట్రంప్ మరో దుందుడుకు ఆలోచన కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్ చేసే యోచన H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్ చేసే యోచన తెలంగాణ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్ రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ ఏపీ గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్ ఇప్పట...