Posts

Showing posts with the label Notification's

తెలంగాణ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి చర్యలు

Image
తెలంగాణ జిల్లాలో ఖాళీగా ఉన్న జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. జడ్పీలో అభ్యర్థుల పత్రాలను పరిశీలిస్తున్న అధికారులు ఖమ్మం కలెక్టరేట్‌: జిల్లాలో ఖాళీగా ఉన్న 60 జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టుల భర్తీకి అధికారులు చర్యలు చేపట్టారు. 2018లో రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేసిన అభ్యర్థుల తర్వాత వెయిటింగ్‌ జాబితాలో ఉన్నవారితో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించింది. రోస్టర్‌ విధానంలో అభ్యర్థులను ఎంపిక చేసి వారి ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులు ఆహ్వానించారు. ఖమ్మంలోని జడ్పీ సమావేశ మందిరంలో డీపీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. ఏజెన్సీ ప్రాంతాలైన సింగరేణి, కామేపల్లి, ఏన్కూరు, పెనుబల్లి, సత్తుపల్లి (పాక్షికంగా) మండలాల్లో స్థానిక ఎస్టీ అభ్యర్థులతో 12 పోస్టుల భర్తీ చేసేందుకు ఇటీవలే అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి, వారిని ఎంపిక చేశారు. మైదాన ప్రాంతంలో 47 పోస్టుల భర్తీకి ప్రతిభ ఆధారం...

డైట్‌, పుణెలో మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ కోర్స్..

Image
పుణెలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ : ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ(డైట్‌) 2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. ఎంఎస్సీ- ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు వ్యవధి: రెండేళ్లు.  అర్హత: గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (ఫుడ్‌ సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ న్యూట్రిషన్‌/ సైన్సెస్‌/ ఇంజినీరింగ్‌/ అగ్రికల్చర్‌/ వెటర్నరీ విభాగం) ఉత్తీర్ణత.  ఎంపిక విధానం : టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.  దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌. దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 29, 2020. వెబ్‌సైట్‌: Click here

10th పాస్ అయితే చాలు..రైల్వే లో ఉద్యోగాలు..

Image
భారతీయ రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పారామెడికల్, మెడికల్ ప్రాక్టీషనర్ల పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ 19 వార్డుల్లో పనిచేసేందుకు ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 62 ఖాళీలున్నాయి. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. దరఖాస్తు చేయడానికి 2020 మే 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. Integral Coach Factory Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే నర్సింగ్ సూపరింటెండెంట్- 24 మొత్తం ఖాళీలు- 62 హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 24 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 12 ఫిజీషియన్- 2 దరఖాస్తుకు చివరి తేదీ : 2020 మే 17 సాయంత్రం 5.30 గంటలు విద్యార్హతలు : వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌లో అర్హతలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్ :  Click Here వెబ్సైట్ :   C lick Here   (apply link) *Note :  ఆసక్తి గల అభ్యర్థులు దరఖ...

కేంద్రీయ వర్సిటీలో యూజీలు.. పీజీలు..! నోటిఫికేషన్‌ విడుదల..

Image
కేంద్రీయ వర్సిటీలో యూజీలు.. పీజీలు! నాణ్యమైన విద్యకు, వసతులకు సెంట్రల్‌ యూనివర్సిటీలు ప్రసిద్ధి. వీటికి నిధుల కొరత లేకపోవడంతో దాదాపు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అందుకే చాలామంది ఈ సంస్థల్లో చేరడానికి ఎదురు చూస్తుంటారు. ఆసక్తి ఉన్న అలాంటి అభ్యర్థుల నుంచి గురుఘాసిదాస్‌ విశ్వవిద్యాలయం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఒకటైన గురు ఘాసిదాస్‌ విశ్వవిద్యాలయం, బిలాస్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌) వివిధ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలచేసింది. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సుల్లోకి తీసుకుంటారు. దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. కేంద్రీయ వర్సిటీలో యూజీ కోర్సులు బీఎస్సీ ఆనర్స్‌: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ఫారెస్ట్రీ, ఆంత్రపాలజీ, బయో టెక్నాలజీ, రూరల్‌ టెక్నాలజీ. బీఏ ఆనర్స్‌: ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషల్‌ వర్క్‌, ఇంగ్లిష్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, ఆంత్రోపాలజీ, హిందీ బీకాం ఆనర్స్‌, బీఫార్మసీ, బీఎల్‌ఐఎస్సీ, బీఏ ఎల్‌ఎల్‌బ...

ఆర్‌సీబీలో సైంటిస్ట్ పోస్టులు

Image
భార‌త ప్ర‌భుత్వ బ‌యోటెక్నాల‌జీ విభాగానికి చెందిన రిజియ‌న‌ల్ సెంటర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ(ఆర్‌సీబీ) అనుబంధ సంస్థ అయిన న్యూదిల్లీలోని బ‌యోసేఫ్టీ స‌పోర్ట్ యూనిట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు: 06 పోస్టులు: చీఫ్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, చీఫ్ సైంటిస్ట్, మేనేజ‌ర్‌, సైంటిస్ట్‌. విభాగాలు: బ‌యో-ఫార్మా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్‌, టాక్సికాల‌జీ, ఫార్మాబ‌యోటెక్నాల‌జీ, మైక్రోబ‌యాల‌జీ. అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి గ్రాడ్యుయేష‌న్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు పీహెచ్‌డీ, అనుభ‌వం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1000  ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29.05 .2020.  నోటిఫికేషన్ :  Click Here వెబ్సైట్ :   Click Here *Note :  ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి  దరఖాస్తు చేసుకోగలరు.

ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైద‌రాబాద్

Image
హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌(సీఐటీడీ), ఎంఎస్ఎంఈ టూల్ రూం ఒప్పంద ప్ర‌తిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.   మొత్తం ఖాళీలు: 05 పోస్టులు: హాస్ట‌ల్ వార్డెన్‌, ప‌ర్చేజ్ ఇంజినీర్‌, మెకానిక‌ల్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌, ఐటీ ఇంఇజ‌నీర్‌. ‌ అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఏదైనా డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. ద‌ర‌ఖాస్తు విధానం : ఆన్‌లైన్‌. చివ‌రి తేది: 10.05.2020 నోటిఫికేషన్ :  Click Here పూర్తి  నోటిఫికేషన్ :  Click Here వెబ్సైట్ :   Click Here *Note :  ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి  దరఖాస్తు చేసుకోగలరు.

ఎన్ఐఏబీలో ప్రాజెక్టు అసోసియేట్స్

Image
హైద‌రాబాద్‌లోని నేష‌నల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమ‌ల్ బ‌యోటెక్నాల‌జీ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.   ప్రాజెక్టు అసోసియేట్‌: 02 అర్హ‌త‌ : ఎంఫార్మ‌సీ/ లైఫ్ సైన్సెస్‌లో ఎంటెక్‌/ ఎం.వి.ఎస్సీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివ‌రి తేది: 18.05.2020. నోటిఫికేషన్ : Click Here వెబ్సైట్ :   Click Here *Note :  ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఖాళీలు

Image
భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వ‌ర్యంలోని నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ & పంచాయ‌తీరాజ్‌(ఎన్ఐఆర్‌డీపీఆర్‌), డీడీయూ-జీకేవై హైద‌రాబాద్‌, దిల్లీ డివిజ‌న్‌లో ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.  మొత్తం ఖాళీలు: 34 విభాగాలు : అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌, మిష‌న్ మేనేజ‌ర్‌, ప్రాజెక్టు ఆఫీస‌ర్‌, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌, లీగ‌ల్ ఆఫీస‌ర్ త‌దిత‌రాలు. అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేష‌న్‌, బీటెక్‌/ బీఈ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం. ఎంపిక విధానం: ఇంట‌ర్వ్యూ ఆధారంగా. ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివ‌రి తేది: 23.05.2020. నోటిఫికేషన్ : Click Here వెబ్సైట్ :  Click Here *Note :  ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి  దరఖాస్తు చేసుకోగలరు.

IIT Hyderabad లో M.A

IIT Hyderabad లో లిబరల్ ఆర్ట్స్ విభాగంలో M.A.PROGRAM కు అడ్మిషన్. MA ప్రవేశానికి కనీస అర్హత ప్రమాణాలు  :  బ్యాచిలర్ డిగ్రీలో 55% మార్కులు లేదా సమానమైన సిజిపిఎ. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులు రాత పరీక్ష మరియు / లేదా లిబరల్ ఆర్ట్స్ విభాగం ద్వారా నిర్వహించిన ఇంటర్వ్యూలో ఉత్తీర్ణత సాధించాలి. ఎంపిక : రాత పరీక్ష కోసం అర్హత ఆధారంగా అవసరమైన అభ్యర్థులను మాత్రమే పిలిచే హక్కు ఇన్స్టిట్యూట్కు ఉంది. చివరి తేదీ :   మే 1 (4pm) అప్లికేషన్  :   ఆన్‌లైన్ లో  ప్రోగ్రామ్ యొక్క వ్యవధి :  M.A. ప్రోగ్రామ్ యొక్క వ్యవధి 4 సెమిస్టర్లు (24 నెలలు), ఇందులో ఎంపికైన అభ్యర్థులు కోర్సు పనిని పూర్తి చేసి, ఒక వ్యాసం రాయాలి. అప్లికేషన్  :   Click here

SPRERI లో ఉద్యోగం

ఖాళీ స్థానం                                      :    సీనియర్ రీసెర్చ్ ఫెలో దరఖాస్తు గడువు                              :    25.04.2020 నోటిఫికేషన్                                      :       Click here వయోపరిమితి, జీతం,చదువు ,మరియు ఇతర వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి.

BPPI అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు వివిధ పోస్టులు

ఉద్యోగం                                          :      అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు వివిధ పోస్ట్లు ఖాళీల సంఖ్య                                  :      5 ఉద్యోగ స్థానం                                   :     ఢిల్లీ దరఖాస్తు చేయడానికి చివరి తేదీ        :    30 ఏప్రిల్ 2020 నోటిఫికేషన్                                      :      Click here వయోపరిమితి, జీతం,చదువు ,మరియు ఇతర వివరాలకోసం నోటిఫికేషన్ చదవండి.

ఐడబ్ల్యుఎస్టి రిక్రూట్మెంట్ 2020

ఐడబ్ల్యుఎస్టి రిక్రూట్మెంట్ 2020: ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఐసిఎఫ్ఆర్ఇ 03 పోస్టుల వద్ద ఫారెస్ట్ గార్డ్ ఖాళీల నియామకానికి సరికొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు 15 మే 2020 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఐడబ్ల్యుఎస్టి రిక్రూట్మెంట్ 2020 యొక్క ఇతర వివరాలు వయోపరిమితి, విద్యా అర్హత, ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు రుసుము మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటివి క్రింద ఇవ్వబడ్డాయి… విద్యార్హతలు :     అభ్యర్థులు 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి లేదా గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం / సంస్థ నుండి సమానమైనవి లేదా గుర్తింపు పొందిన బోర్డు / విశ్వవిద్యాలయం / సంస్థ నుండి సమానమైనవి.     ఇతర విద్యా అర్హత వివరాలు దయచేసి నోటిఫికేషన్‌కు వెళ్లండి. వయో పరిమితి :     అభ్యర్థుల వయోపరిమితి కనిష్టంగా 18 సంవత్సరాలు, గరిష్టంగా 26 సంవత్సరాలు ఉండాలి.     వయస్సు సడలింపు: - ఎస్సీ / ఎస్టీ / ఓబిసి / పిడబ్ల్యుడి / పిహెచ్ అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం. ముఖ్యమైన తేదీలు :     దరఖాస్తు సమర్పించడానికి ప్రారంభ తేదీ: 3 ఏప్రిల్ 2020. ...

DRDO RAC సైంటిస్ట్ పోస్ట్లు 2020

డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్, డిఆర్‌డిఓ సైంటిస్ట్ పోస్టులకు అభ్యర్థులను ఆహ్వానించింది. అర్హతగల అభ్యర్థులు rac.gov.in వద్ద DRDO RAC యొక్క అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉపాధి వార్తలపై ప్రకటన ప్రచురించిన తేదీ నుండి 21 రోజులు (మే 9, 2020) ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ. అభ్యర్థులు rac.gov.in వద్ద DRDO RAC యొక్క అధికారిక సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలో 40 పోస్టులను భర్తీ చేస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఖాళీ వివరాలు మరియు ఇతరుల గురించి మరింత తెలుసుకోవడానికి క్రింద చదవండి. DRDO RAC సైంటిస్ట్ పోస్ట్లు: ముఖ్యమైన తేదీలు     దరఖాస్తు ప్రారంభ తేదీ: ఏప్రిల్ 18, 2020     దరఖాస్తు ముగింపు తేదీ: మే 9, 2020  ఖాళీ వివరాలు :             పోస్ట్ పేరు                    ఖాళీల సంఖ్య  శాస్త్రవేత్త ‘ఎఫ్’              2 పోస్టులు శాస్త్రవేత్త ‘...

ఈ ఏడాది చివరినాటికి ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ పరీక్ష

ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, గ్రూప్‌-డీ ఉద్యోగాలకోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు శుభవార్త. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ భారీ నియామక పరీక్షను ఈ ఏడాది చివరినాటికి నిర్వహిస్తామని రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (ఆర్‌ఆర్‌బీ) ప్రకటించింది. పరీక్షను నిర్వహించే ఏజెన్సీ కోసం ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదల చేశామని, ఏప్రిల్‌ 22న ఏజెన్సీని ఎంపికచేస్తామని, ఈ ప్రక్రియ మొత్తం మే 20 నాటికి ముగుస్తుందని ఆర్‌ఆర్‌బీకి చెందిన అధికారి అంగరాజ్‌ మోహన్‌ తెలిపారు.    10,628 పోస్టులతో ఎన్‌టీపీసీ గ్రూప్‌-డీ నోటిఫికేషన్‌ను గతేడాది ఫిబ్రవరిలో ఆర్‌ఆర్‌బీ విడుదల చేసింది. 2019, మార్చిలో దరఖాస్తుల గడువు ముగింసింది. ఈ ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా 1,26,30,885 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే నోటిఫికేషన్‌ విడుదలై ఏడాది దాటినా పరీక్షలను మాత్రం నిర్వహించలేదు. 

TS EDCET 2020 Exam Date has been postponed

TS EDCET 2020 Exam Date has been postponed by TSCHE due to adverse conditions because of COVID-19 crisis. The exam was scheduled to be held on May 23, 2020. TS EDCET 2020 is a state-level entrance exam conducted by Osmania University, Hyderabad for admission to B.Ed program in the colleges of Telangana state. Candidates having bachelor’s degree with a minimum of 50% aggregate marks will be eligible for the exam. 

కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌

తెలంగాణ : (వరంగల్‌)లోని కాళోజీ నారాయణ రావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌(కేఎన్‌ఆర్‌యూహెచ్‌ఎస్‌) పరిధిలోని వైద్య కళాశాలల్లో 2020-21 సంవత్సరానికిగాను కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద వివిధ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. పీజీ వైద్య విద్య ప్రవేశాలు అర్హత: ఎంబీబీఎస్‌/ బీడీఎస్‌ ఉత్తీర్ణత. ఎంపిక: నీట్‌ పీజీ 2020/ నీట్‌ ఎండీఎస్‌ 2020లో కటాఫ్‌ స్కోరు కంటే ఎక్కువ పొందిన అభ్యర్థులను కౌన్సెలింగ్‌ ద్వారా ఎంపిక చేస్తారు.   ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం:   ఏప్రిల్‌ 20, 2020.   దరఖాస్తుకు చివరి తేది: ఏప్రిల్‌ 25, 2020. వెబ్‌సైట్‌: Click here

ఏఫ్రిల్ 30లోగా ఆన్‌లైన్‌లో సిలబస్ పూర్తి చేయండి: జేఎన్‌టీయూ

గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని కాలేజీల్లో మిగిలిపోయిన సిలబస్‌ను ఆన్‌లైన్ తరగతులను ఉపయోగించి పూర్తి చేయాలని సూచించింది. గతంలో యూనివర్సిటీ పేర్కొన్న ఈ-మెయిల్ గ్రూప్స్, వీడియో పాఠాలు, స్కైప్, మాక్స్‌ను ఉపయోగించి పాఠాలను పూర్తి చేయాలని పేర్కొంది. వీటికి సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారన్న నివేదికలను ఇవ్వాలని స్పష్టం చేసింది.

EAMCET, NEET, IIT-JEE‌కి ఫ్రీ కోచింగ్ ఆన్ లైన్లో...

EAMCET, NEET, IIT-JEEకి సిద్ధమయ్యే వారి కోసం తెలంగాణ ప్రభుత్వం ఫ్రీ ఆన్ లైన్ వీడియో కోచింగ్ క్లాసులను తీసుకొచ్చిందిఈ ఆన్ లైన్ వీడియో క్లాసులను అటెండ్ అవ్వాలనుకునే వారు tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి. EAMCET, NEET, IIT-JEEకి ప్రిపేర్ అయ్యే ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ప్రభుత్వ సంక్షేమ జూనియర్ కాలేజీ విద్యార్థులు, ఇతర విద్యార్థుల కోసం డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్టులను కూడా నిర్వహించనున్నారు. ఇంగ్లీష్, తెలుగు మీడియంలో ఈ టెస్టులను నిర్వహిస్తారు. CloudEdz Pvt Ltd సహకారంతో టెస్టులు నిర్వహించనున్నారు. వీటికి సంబంధించిన ఆన్ లైన్ పరీక్షల షెడ్యూల్ ఏప్రిల్ 20 నుంచి ప్రారంభం అవుతుంది. డైలీ టెస్టుల్లో 40 ప్రశ్నలు ఉంటాయి. గ్రాండ్ టెస్టుల్లో ఫైనల్ ఎగ్జామ్ తరహాలో 160 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి పరీక్ష పేపర్ విద్యార్థుల కోసం 36 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. (ఉదయం 6 గంటల నుంచి తర్వాత రోజు సాయంత్రం 6 గంటల వరకు) మిగిలిన షెడ్యూల్ మే 4 తర్వాత ప్రభుత్వం ప్రకటిస్తుంది.  దీనికి సంబంధించి ఏమైనా వివరాలు కావాలనుకుంటే.. 9299994866 ఫోన్ నెంబర్‌లో (ఉదయం 10.30 నుంచి సాయం...

Osmania University UG Degree CBCS Results 2020

Osmania University UG (B.A/B.Com/B.Sc/BBA ) (CBCS) 1st, 3rd & 5th Sem Nov 2019 Results Available Now

సివిల్స్‌ ప్రాథమిక పరీక్షపై ఉత్కంఠ

మే 3 తర్వాత నిర్ణయం తీసుకుంటామన్న యూపీఎస్‌సీ సివిల్స్‌ ప్రాథమిక పరీక్ష మే 31న జరుగుతుందా? లేదా? అన్న అంశంపై మే 3వ తేదీ వరకు ఉత్కంఠ కొనసాగనుంది. బుధవారం సమావేశమైన యూపీఎస్‌సీ బోర్డు.. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉన్నందున ఆ తర్వాత పరిస్థితిని సమీక్షించి ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలా? లేదా? అని నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. అప్పటివరకు సందిగ్ధం తప్పదు. దేశవ్యాప్తంగా సుమారు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 4.5 లక్షల నుంచి 5 లక్షల మంది పరీక్షకు హాజరవుతారు.తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 80 వేల మంది దరఖాస్తు చేశారు. లాక్‌డౌన్‌ వల్ల అభ్యర్థులు పరీక్ష సన్నద్ధతపై పూర్తి విశ్వాసంతో లేరని, మానసిక ఒత్తిడిలో ఉన్నారని సివిల్స్‌ శిక్షణ నిపుణుడు గోపాలకృష్ణ పేర్కొన్నారు.ఒక నెలపాటు వాయిదా వేయడం వల్ల వచ్చే ఏడాది పరీక్షల కాలపట్టికపై ఎటువంటి ప్రభావం పడదని అభిప్రాయపడ్డారు.ఇక అర్ధంతరంగా ఆగిపోయిన సివిల్స్‌ మౌఖిక పరీక్షలను ఎప్పటి నుంచి కొనసాగిస్తామన్నది కూడా మే 3వ తేదీ తర్వాతే నిర్ణయిస్తామని యూపీఎస్‌సీ తెలిపింది. మరో 600 మందిని ఇంటర్వ్యూ చేయాల్సి ఉంది.