జూన్ 15 నుంచి టెన్త్ పరీక్షలు !
15వరకు ఎంసెట్ గడువు
తెలంగాణ ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును అపరాధ రుసుం లేకుండా మే 15 వరకు పొడిగించారు. ఎంసెట్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21 నుంచి మొదలైంది
జూన్ 15 నుంచి టెన్త్ పరీక్షలు !
కరోనాతో వాయిదా పడిన పదోతరగతి పరీక్షలను జూన్ 15 నుంచి నిర్వహించేందుకుపాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మార్చి19న ప్రారంభమై 3పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదావేసిన విషయంతెలిసిందే . ఇంకా 8 ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది
జూన్ మూడో వారంలో డిగ్రీ , ఇంజనీరింగ్ పరీక్షలు
అన్ని వర్సిటీల పరిధిలో
డిగ్రీ , ఇంజనీరింగ్ పరీక్షలను జూన్ మూడో వారంలో నిర్వహిం చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది . కరోనా నేపథ్యంలో తొలుత వైనలియర్ విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది . అలాగే ఫస్టియర్ , సెకండియర్ విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని , విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని వర్సిటీలు అంగీకరించాయి . శనివారం వర్సిటీల రిజిస్టార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి , వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు నిర్ణయించారు. జూలైలో పరీక్షలు నిర్వహించుకోవాలని యూజీసీ సూచించింది . రాష్ట్రంలో పరిస్థితి
కాస్త మెరుగైనందున వారం , పది రోజులు ముందుగానే పరీ
క్షలు నిర్వహించాలని భావిస్తున్నారు . ఇక పరీక్షల సమయం తగ్గింపు , ఆన్లైన్ తరగతులు , ఇతర అంశాలపై యూజీసీమార్గదర్శకాలఅమలుసాధ్యాసాధ్యాలపై ప్రిన్సిపాల్స్ , డీ 'చర్చించి వారంలో బదులివ్వాలని వర్సిటీలకు సూచించింది.
తెలంగాణ ఎంసెట్ పరీక్ష దరఖాస్తు గడువును అపరాధ రుసుం లేకుండా మే 15 వరకు పొడిగించారు. ఎంసెట్ పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 21 నుంచి మొదలైంది
జూన్ 15 నుంచి టెన్త్ పరీక్షలు !
కరోనాతో వాయిదా పడిన పదోతరగతి పరీక్షలను జూన్ 15 నుంచి నిర్వహించేందుకుపాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మార్చి19న ప్రారంభమై 3పరీక్షలు పూర్తయిన తర్వాత హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం వాయిదావేసిన విషయంతెలిసిందే . ఇంకా 8 ప్రధాన పరీక్షలు జరగాల్సి ఉంది
జూన్ మూడో వారంలో డిగ్రీ , ఇంజనీరింగ్ పరీక్షలు
- తొలుత ఫైనలియర్ విద్యార్థులకు
- డిటెన్షన్ విధానం ఎత్తివేత
అన్ని వర్సిటీల పరిధిలో
డిగ్రీ , ఇంజనీరింగ్ పరీక్షలను జూన్ మూడో వారంలో నిర్వహిం చాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూత్రప్రాయంగా నిర్ణయించింది . కరోనా నేపథ్యంలో తొలుత వైనలియర్ విద్యా ర్థులకు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది . అలాగే ఫస్టియర్ , సెకండియర్ విద్యార్థులకు డిటెన్షన్ విధానాన్ని ఎత్తివేయాలని , విద్యార్థులందరినీ ప్రమోట్ చేయాలని నిర్ణయించింది. ఇందుకు అన్ని వర్సిటీలు అంగీకరించాయి . శనివారం వర్సిటీల రిజిస్టార్లతో తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి , వైస్చైర్మన్లు లింబాద్రి, వెంకటరమణ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఈ మేరకు నిర్ణయించారు. జూలైలో పరీక్షలు నిర్వహించుకోవాలని యూజీసీ సూచించింది . రాష్ట్రంలో పరిస్థితి
కాస్త మెరుగైనందున వారం , పది రోజులు ముందుగానే పరీ
క్షలు నిర్వహించాలని భావిస్తున్నారు . ఇక పరీక్షల సమయం తగ్గింపు , ఆన్లైన్ తరగతులు , ఇతర అంశాలపై యూజీసీమార్గదర్శకాలఅమలుసాధ్యాసాధ్యాలపై ప్రిన్సిపాల్స్ , డీ 'చర్చించి వారంలో బదులివ్వాలని వర్సిటీలకు సూచించింది.