సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో ఉంది, ఇది ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది? పశ్చిమ బెంగాల్ నానోసాఫ్ సొల్యూషన్స్, ఇండియన్ ఐఐటి యాంటీమైక్రోబయల్ మరియు ఉతికి లేక కడిగి శుభ్రం చేయదగిన ఫేస్ మాస్క్ “ఎన్సాఫ్” ను అభివృద్ధి చేసి ప్రారంభించిన స్టార్ట్-అప్? ఐఐటి న్యూ ఢిల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) 1962 ఆదాయపు పన్ను నిబంధనల 44 జి రూల్ను ఇటీవల సవరించింది. సిబిడిటి చైర్మన్ ఎవరు? పిసి మోడి ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) అధ్యయనం ప్రకారం అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులను నమోదు చేసిన భారతీయ మెట్రో నగరం ఏది? ముంబై “స్టార్టప్ ఇండియా-యానిమల్ హస్బెండరీ గ్రాండ్ ఛాలెంజ్” విజేతలకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి ఇటీవల అవార్డును అందజేశారు. పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు ప్రస్తుత మంత్రి ఎవరు? గిరిరాజ్ సింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ELSA కార్ప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడిన భారత క్రికెట్ పేరు. అజింక్య రహానె విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం భారత...
1.1916 లో ఉదంపూర్ ను పాలించే మహరాగా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు ? విజయ్ సింగ్ సాథక్ 2.బ్రిటిష్ పరిపాలన కాలంలో పంజాబ్లో ఏ విధం అయినా భూమి శిస్తును ప్రవేశ పెట్టారు? మహల్వారి 3. బెల్గాం లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? గాంధీజీ 4.ఢిల్లీ సుల్తానుల కాలంలో బానిసల సౌకర్యార్థం ప్రత్యేక శాఖను ఎవరు నెలకొల్పారు? ఫిరోజ్ షా తుగ్లక్ 5.మేమ భూపాల చరిత్రను రాసిన కవి ఎవరు? వామన భట్టు బాణుడు 6.నైజాం భారత ప్రభుత్వం మధ్య యధాస్థితికి ఎప్పుడు జరిగింది? 1947 అక్టోబర్ 29 7.సిక్కుల గురుముఖి లిపిని తయారు చేసినది? గురు అగంద్ 8. భారతదేశంలో వెండి రూపాయి నాణేలను ప్రవేశపెట్టినవారు? షేర్ షా . 9.దశరథ గ్రంథకర్త ఎవరు ? సువర్ణ రామదాసు 10. భారతదేశంలో అతి ప్రాచీనమైన శైవ మత శాఖ ఏది? పశుపతులు 11.1887లో అశోకుని కాలపు లిపిని మొదటిసారి విడమర్చి అర్థం చెప్పింది ఎవరు? జేమ్స్ ప్రినిమ్స్ 12.ప్రాచీన భా...
సంఘటనలు 1924: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్చే బంధించబడ్డాడు. 1946: సోని కార్పొరేషన్ జపాన్లో స్థాపించారు. 1983 : 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం. జననాలు 1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, తత్త్వవేత్త (మ. 1776) 1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889) 1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941) 1921: ఆచార్య ఆత్రేయ, తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత. (మ.1989) మరణాలు 1920: హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860) 1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897) 1964: పసుపులేటి కన్నాంబ, ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి . 1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921) 1973: శివ్ కుమార్ బటాల్వి, ప్రసిద్ధ పంజాబీ భాషా కవి. (జ.1936) 2016: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (జ.1942) 2019: గుండా రామిరెడ్డి...