సంఘటనలు 1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది. 1998: ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి. జననాలు 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963) 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988) 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969) 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త. 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011) 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు. మరణాలు 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775) 1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దుగ్గిర...
సుందర్బన్స్ టైగర్ రిజర్వ్ ఇటీవల వార్తల్లో ఉంది, ఇది ఏ భారతీయ రాష్ట్రానికి చెందినది? పశ్చిమ బెంగాల్ నానోసాఫ్ సొల్యూషన్స్, ఇండియన్ ఐఐటి యాంటీమైక్రోబయల్ మరియు ఉతికి లేక కడిగి శుభ్రం చేయదగిన ఫేస్ మాస్క్ “ఎన్సాఫ్” ను అభివృద్ధి చేసి ప్రారంభించిన స్టార్ట్-అప్? ఐఐటి న్యూ ఢిల్లీ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్స్ (సిబిడిటి) 1962 ఆదాయపు పన్ను నిబంధనల 44 జి రూల్ను ఇటీవల సవరించింది. సిబిడిటి చైర్మన్ ఎవరు? పిసి మోడి ఇంటర్నెట్ మరియు మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (IAMAI) అధ్యయనం ప్రకారం అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులను నమోదు చేసిన భారతీయ మెట్రో నగరం ఏది? ముంబై “స్టార్టప్ ఇండియా-యానిమల్ హస్బెండరీ గ్రాండ్ ఛాలెంజ్” విజేతలకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి ఇటీవల అవార్డును అందజేశారు. పశుసంవర్ధక మంత్రిత్వ శాఖకు ప్రస్తుత మంత్రి ఎవరు? గిరిరాజ్ సింగ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ కంపెనీ ELSA కార్ప్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడిన భారత క్రికెట్ పేరు. అజింక్య రహానె విదేశాలలో చిక్కుకున్న భారతీయ పౌరులను తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం భారత...
1)ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయంతో " ఆయురాక్ష " అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ans : ఢిల్లీ 2)దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎప్పుడు? ఎక్కడ స్థాపించారు. ans :1904 , మద్రాస్ 3)ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్న భారీ విమానాల పేరేంటి..? ans : 'సి -17 గ్లోబ్ మాస్టర్ ' 4)ఇటీవలే మరణించిన ప్రముఖ వ్యక్తి " చుని గోస్వామి " ఏ క్రీడలో ప్రముఖుడు? ans :ఫుట్బాల్ 5)'రత్న గర్భ' అని ఏ రాష్ట్రానికి పేరు? ans : ఆంధ్రప్రదేశ్ 6)ఏ రాష్ట్రం ద్వారా కర్కాటరేఖ పోతుంది. ans :బీహార్ 7)భూకంపాల తీవ్రతను ఎన్ని జోన్ లుగా విభజిస్తారు? ans : 4 8)భారత దేశంలో మొదటి భూగర్భ రైల్వెను ఏ నగరంలో నిర్మించారు. ans : కోల్ కత్త 9)భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు? ans :ఫాహియాన్ 10)జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ? ans :హైదరాబాద్