🌎చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 26

సంఘటనలు

1916 : అల్లూరి సీతారామరాజు ఉత్తరభారతదేశ యాత్రకు బయలుదేరాడు.

1986 : అత్యంత ప్రమాదకరమైన సంఘటన చెర్నొబైల్ అణువిద్యుత్ కేంద్రంలో జరిగింది.

2012 : హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

జననాలు

570: మహమ్మదు ప్రవక్త, ఇస్లాం మతస్థాపకుడు (మ. 632)

1762: శ్యామశాస్త్రి, కర్ణాటక సంగీత విద్వాంసులు, వాగ్గేయకారులు, సంగీత త్రిమూర్తులలో మూడవవాడు. (మ.1827)

1931: గణపతి స్థపతి స్థపతి, వాస్తుశిల్పి. (మ.2017) )

1942: కాకాని చక్రపాణి, కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు. (మ.2017)

1955: కొమరవోలు శివప్రసాద్, సంగీతకారులు ఈలపాటలో పేరొందినవారు.

మరణాలు

1748: మొహమ్మద్ షా 12వ మొఘల్ చక్రవర్తి (జ.1702)

1920: శ్రీనివాస రామానుజన్, భారతీయ గణితవేత్త.

1987: శంకర్, సంగీత దర్శకుల ద్వయం శంకర్ జైకిషన్.

జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 

ప్రపంచ మేధోసంపత్తి దినోత్సవం.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28