1) ఏ దేశ జీపీఎస్ వ్యవస్థను ‘క్వాసీజెనిథ్’ అని పిలుస్తారు? జ: జపాన్. 1)Which country's GPS system is called 'quasigenath'? Ans:Japan. 2)కోతకు ముందే పంట దిగుబడిని అంచనావేసే ఏ కార్యక్రమాన్ని ఇస్రో ఉపగ్రహాల ద్వారా నిర్వహిస్తుంది? జ: ఫసల్. 2)Which program is operated by ISRO satellites to predict crop yields before harvest? Ans: Fasal. 3)సూర్యుని అధ్యయనానికి ఇటీవల నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఏది? జ: పార్కర్ సోలార్ ప్రోబ్. 3)Which satellite was recently launched by NASA for the study of the sun? Ans: Parker Solar Probe. 4)అంతరిక్ష నౌకల, ఉపగ్రహాల నిర్మాణంలో ఉపయోగపడే ఏ అడ్హెసివ్ను ఇస్రో ప్రయోగించింది? జ: EPY1061 4)ISRO launches which adhesive used in the construction of space ships and satellites? Ans: EPY1061 5)క్రయోజెనిక్ ఇంజిన్లో ఉపయోగించే ఇంధనం ఏమిటి? జ: ద్రవ హైడ్రోజన్. 5)What is the fuel used in the cryogenic engine? Ans: liquid hydrogen. 6)PSLV-C37 ద్వారా ఇస్రో ప్రయోగించిన అల్ఫరాబి-1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? జ: ...
సంఘటనలు 1966: భారత వాయుసేనకు సంబంధించిన రష్యన్ మిగ్ విమానాల తయారీ నాసిక్ లో ప్రారంభమయ్యింది. 1998: ప్రపంచ కప్పు ఫుట్బాల్ పోటీలు ఫ్రాన్సు లో ప్రారంభమయ్యాయి. జననాలు 1892: పొణకా కనకమ్మ, కస్తూరిబాయి మహిళా విద్యాకేంద్రమును స్థాపించారు, కొంతకాలం జమీన్ రైతు పత్రిక నడిపారు. (మ.1963) 1908: ఈశ్వరప్రభు, హేతువాది, చందమామ పత్రిక సంపాదకవర్గ సభ్యుడిగా పనిచేశారు. 1916: పైడిమర్రి సుబ్బారావు, బహుభాషావేత్త, భారత జాతీయ ప్రతిజ్ఞ (భారతదేశం నా మాతృభూమి...) రచయిత. (మ.1988) 1922: జూడీ గార్లాండ్, అమెరికాకు చెందిన నటి, గాయకురాలు, అభినేత్రి. (మ.1969) 1938: రాహుల్ బజాజ్, భారత పారిశ్రామిక వేత్త. 1951: మంగు రాజా, మ్యూజికాలజిస్ట్ గా సేవలందించడమే కాకుండా, రాజా తనలోని సృజనాత్మక రచనా సామర్ధ్యాలతో కథలు, నవలలు, సీరియల్స్ కూడా రాశారు. 1958: ఇ.వి.వి.సత్యనారాయణ, తెలుగు సినిమా దర్శకుడు. (మ.2011) 1960: నందమూరి బాలకృష్ణ, తెలుగు సినిమా నటుడు. మరణాలు 1836: ఆంధ్రి మారీ ఆంపియర్, ప్రెంచ్ భౌతిక శాస్త్రవేత్త (జ.1775) 1928: చీరాల పేరాల ఉద్యమానికి నాయకత్వం వహించిన భారత స్వాతంత్ర్య సమరయోధుడు, దుగ్గిర...
జాతీయం ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్ 16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని 17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని లాక్డౌన్ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్ కేసులు ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్, 8,498 మంది మృతి దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్ కేసులు దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు ఎన్నికలకు ముందు ట్రంప్ మరో దుందుడుకు ఆలోచన కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్ చేసే యోచన H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్ చేసే యోచన తెలంగాణ జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్ రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్గా నిర్ధారణ ఏపీ గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్ ఇప్పట...