ఏఫ్రిల్ 30లోగా ఆన్‌లైన్‌లో సిలబస్ పూర్తి చేయండి: జేఎన్‌టీయూ

గవర్నర్ ఆదేశాల మేరకు అన్ని కాలేజీల్లో మిగిలిపోయిన సిలబస్‌ను ఆన్‌లైన్ తరగతులను ఉపయోగించి పూర్తి చేయాలని సూచించింది. గతంలో యూనివర్సిటీ పేర్కొన్న ఈ-మెయిల్ గ్రూప్స్, వీడియో పాఠాలు, స్కైప్, మాక్స్‌ను ఉపయోగించి పాఠాలను పూర్తి చేయాలని పేర్కొంది. వీటికి సంబంధించి ఏమేం చర్యలు చేపట్టారన్న నివేదికలను ఇవ్వాలని స్పష్టం చేసింది.

Popular posts from this blog

GK

GK

చరిత్ర లో ఈరోజు మే 8